రైతుల అకౌంట్లలోకి రూ.12,000.. మీకు రాకపోతే వెంటనే ఇలా చేయండి!
![]()
farmers
పీఎం కిసాన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. అన్నదాతలకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్లో చేరిన రైతులు ఏడాదికి రూ.6,000 పొందొచ్చు. ఇది మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతుంది.
Post a Comment